హైదరాబాద్‌: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఏపీ ...
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై- విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్‌ నౌకను నడపనున్నారు.
విజయమ్మ చురుగ్గా ఉన్నారని ఆమె వైకాపా నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్‌ మాజీ మంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు.
Pakistan Vs South Africa: సొంతగడ్డపై ఛాంపియన్స్‌ ట్రోఫీ ముంగిట పాకిస్థాన్‌ అద్భుత విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌ ...
Ajinkya Rahane: 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తాను ఉత్తమ ప్రదర్శన చేసినప్పటికీ.. కొన్ని రోజులకే తనను టెస్టు జట్టు నుంచి తప్పించారని టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య ర ...
దేశ రాజధానిలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌’ (ఆరెస్సెస్‌) కార్యాలయ పనులు దాదాపు పూర్తికావడంతో ...
హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో భారీఎత్తున నిర్వహిస్తున్న కోడి పందేల వ్యవహారం సంచలనం ...
తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. పలు రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లూ చేరుతున్నాయి. పుట్టింటి కార్డుల్లో ...
జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసం తాలూకు ప్రకంపనలు విద్యుత్‌ సంస్థల్లో ఇంకా ఆగలేదు. నిబంధనలకు విరుద్ధంగా.. ‘స్మార్ట్‌’ చెల్లింపు ...
అమ్మానాన్నలు వారి పరిశోధనలపై నిత్యం చర్చించుకునే అంశాలు తననూ సైన్స్‌ వైపు నడిపించాయని ఎల్ల ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ...
మహబూబ్‌నగర్‌ సమీపంలోని మన్యంకొండ పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. గోవింద నామస్మరణతో బుధవారం ఇక్కడి గిరులు మార్మోగాయి.
ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండాల్సిన పిల్లలు సెల్‌ఫోన్‌కో, ట్యాబ్‌కో, కంప్యూటర్‌కో అతుక్కుపోతున్నారు. సాయంత్రం బడి నుంచి వచ్చిన ...